బతుకు దిక్సూచి ‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్’’ కథలు
మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం 2022 కు ఎగుమామిడి అయోధ్య రెడ్డి కథా సంపుటి ‘ అక్కన్నపల్లి రైల్వే స్టేషన్ ‘ ఎంపికయింది. ఈ పురస్కారాన్ని రేపు అనగా 25 ఫిబ్రవరి 2023 రోజున రవీంద్ర భారతిలోని మినీ హాల్లో బహూకరించనున్నారు. ఈ సందర్భంగా అయోధ్య రెడ్డి కథలపై డా. సిద్దెంకి యాదగిరి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి: కదిలే కాలంతో కలసి నడవడమే బతుకు. సమాజాన్ని సమాజంలోని జీవితాలను పరిశీలించే మనసుంటే ప్రతీ జీవితం పఠనీయ …
బతుకు దిక్సూచి ‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్’’ కథలు Read More »